AP: గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

ఏపీ విద్యాశాఖ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. APPSC వైబ్‌సైట్‌లో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఉంచిన ఏపీ విద్యాశాఖ.

AP: గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
X

న్యూస్ లైన్ డెస్క్: ఏపీ విద్యాశాఖ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. APPSC అధికారిక వైబ్‌సైట్‌లో ఈ ఫలితాలను అందుబాటులో ఉంచింది. వివిధ విభాగాల్లో మొత్తం 899 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఇక గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను జూలై 24వ తేదీన నిర్వహించనున్న విషయం తెలిసిందే.

Tags:
Next Story
Share it