Mlc Kavitha: ఢిల్లీ హైకోర్టులో రేపు కవిత విచారణ
ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( brs mlc kavitha ) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత బెయిల్ (bail petion ) పిటిషన్పై రేపు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ మధ్యం పాలసీ( delhi liquor policy ) కేసులో ఈడీ కవితను ఆరెస్ట్ చేశారు. కాగా, ఇప్పటి వరకు ఈడీ కవిత లిక్కర్ కేసుకు సంబంధం ఉన్నట్లు ఈడీ అధికారులు కోర్టు ముందు పెట్టలేదు.
Tags:
Next Story