Check Bouns: కళ్యాణ లక్ష్మీ చెక్ బౌన్స్
బీఆర్ఎస్ ప్రభుత్వం (brs government) కళ్యాణలక్ష్మీ పథకం (kalyana lakshmi scheme) ద్వారా కేవలం రూ.1,00,116/ మాత్రమే ఇస్తుంది.. కాంగ్రెస్ (congress) అధికారంలోకి వస్తే రూ. లక్షతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ఆ పార్టీ ఎన్నికలకు ముందు చెప్పిన విషయం అందరికి తెలిసిందే. కానీ తులం బంగారం కాదు కదా కాంగ్రెస్ ఇచ్చిన చెక్ (check) బౌన్స్ (bouns) అయ్యిందని ఓ అబ్థిదారుడు షాక్కి గురైయ్యాడు.
న్యూస్ లైన్ డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వం (brs government) కళ్యాణలక్ష్మీ పథకం (kalyana lakshmi scheme) ద్వారా కేవలం రూ.1,00,116/ మాత్రమే ఇస్తుంది.. కాంగ్రెస్ (congress) అధికారంలోకి వస్తే రూ. లక్షతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ఆ పార్టీ ఎన్నికలకు ముందు చెప్పిన విషయం అందరికి తెలిసిందే. కానీ తులం బంగారం కాదు కదా కాంగ్రెస్ ఇచ్చిన చెక్ (check) బౌన్స్ (bouns) అయ్యిందని ఓ అబ్థిదారుడు షాక్కి గురైయ్యాడు. ఈ సంఘటన జనగామ జిల్లాలో (janagama district) చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లాలోని సంజయ్ నగర్కి (sanjay nagar) చెందిన మోతే మౌనిక (mothe mounika) పెళ్లి జరగడంతో.. ఆమె తల్లిదండ్రులు గత సంవత్సరం కళ్యాణ లక్ష్మీకి అప్లై చేశారు. దీంతో వారికి జనవరి నెలలో ప్రభుత్వ అధికారులు చెక్ అందజేశారు. ఆ చెక్ని వారు బ్యాంకులో డిపాజిట్ చేయగా బౌన్స్ అయినట్లు బ్యాంక్ అధికారులు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన చెక్ బౌన్స్ అవడంతో వారు షాక్కి గురైయ్యారు.
అసెంబ్లీ ఎన్నికలకు (assembly elections) ముందు అధికారంలోకి వస్తే రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని లబ్థిదారులు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం రూ.1,00,116 అయిన ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చెక్లు ఏకంగా బౌన్స్ అవుతున్నాయని లబ్థిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మీ పథకం కింద లక్ష లేదు బంగారం లేదు కాంగ్రెస్ ప్రజలకు చేయలేని దొంగ హామీలు ఇచ్చి మోసం చేసిందని మౌనిక సోదరుడు ఆరోపిస్తున్నారు.