Godom Nagesh: ఆదిలాబాద్ JBP ఎంపీ అభ్యర్థిపై ఫిర్యాదు
ఇటీవల గోడం నగేశ్ నామినేషన్ దాఖలు చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: ఆదిలాబాద్ JBP ఎంపీ అభ్యర్థి గోడం నగేష్(Godom Nagesh)పై సీఈవో వికాస్ రాజ్(CEO Vikas Raj)కు ఫిర్యాదు చేశారు. ఇటీవల గోడం నగేశ్ నామినేషన్(nomination) దాఖలు చేశారు. కాగా, ఎన్నికల అఫిడవిట్లో ఆయన పూర్తి వివరాలు నమోదు చేయలేదని BRS నేత దాసోజు శ్రవణ్(Dasoju Shravan) సీఈవోకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఆర్వో దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీకి ఆర్వో అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ నామినేషన్ను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని దాసోజు శ్రవణ్ కోరారు.
Tags:
Next Story