Jammu&Kashmir: ఉగ్రదాడిలో జవాన్ మృతి
జమ్మూ&కాశ్మీర్లోని (jammu&Kashmir) పూంఛ్ జిల్లాలో (poonch district) శనివారం జరిగిన ఉగ్రవాదుల (terrorists) దాడిలో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అందులో చికిత్స పొందుతున్న ఓ జవాన్ ఆదివారం మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: జమ్మూ&కాశ్మీర్లోని (jammu&Kashmir) పూంఛ్ జిల్లాలో (poonch district) శనివారం జరిగిన ఉగ్రవాదుల (terrorists) దాడిలో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అందులో చికిత్స పొందుతున్న ఓ జవాన్ ఆదివారం మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని సనాయ్ టాప్లోని స్థావరానికి భారత వైమానిక దళానికి (insian air lines) చెందిన బలగాలు తిరిగి వస్తుండగా సురన్కోట్ ప్రాంతంలో ఉద్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు వాహన శ్రేణిపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ జవాన్ మరణించినట్లు అధికారులు తెలిపారు.
Tags:
Next Story