Khammam: వాగులో ఈతకెళ్లి ఇద్దరు బాలురు మృతి

ఖమ్మం జిల్లాలో (khammam district) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాగులో ఈతకెళ్లి ఇద్దరు బాలురు మృతి.. మరొక్కరు గల్లంతయ్యారు.

Khammam: వాగులో ఈతకెళ్లి ఇద్దరు బాలురు మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: ఖమ్మం జిల్లాలో (khammam district) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాగులో ఈతకెళ్లి ఇద్దరు బాలురు మృతి.. మరొక్కరు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని మున్నేరు వాగులో (munneru river) ముగ్గురు బాలుగు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, సహాయక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారిలో బాణోత్ గణేష్ (banoth ganesh), లోకేష్ (lokesh) అనే ఇద్దరు బాలురు మృతి చెందారు. మరో బాలుడి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Tags:
Next Story
Share it