Mumbai: 36 మంది ప్రయాణికులు ఉన్న బస్సులో అగ్నిప్రమాదం

మహారాష్ట్రలో (Maharashtra) ఘోర అగ్నిప్రమాదం (fire accident) జరిగింది. ముంబై-పూణే (Mumbai-pune) ఎక్స్‌ప్రెస్ వే లో వడ్గావ్ (vadgaon) సమీపంలోని 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి.

Mumbai: 36 మంది ప్రయాణికులు ఉన్న బస్సులో అగ్నిప్రమాదం
X

న్యూస్ లైన్ డెస్క్: మహారాష్ట్రలో (Maharashtra) ఘోర అగ్నిప్రమాదం (fire accident) జరిగింది. ముంబై-పూణే (Mumbai-pune) ఎక్స్‌ప్రెస్ వే లో వడ్గావ్ (vadgaon) సమీపంలోని 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై సిబ్బంది ప్రయాణికులందరినీ బస్సు నుంచి కిందకి దించి, ఖాళీ చేయించారు. బస్సు సిబ్బంది సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయాత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. మంటల చెలరేగడానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it