Nizamabad: బైక్‌ని ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి

నిజామాబాద్ జిల్లాలో (nizamabad district) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఓ లారీ (lorry) అదుపుతప్పి బైక్‌ని (bike) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు.

Nizamabad: బైక్‌ని ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: నిజామాబాద్ జిల్లాలో (nizamabad district) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఓ లారీ (lorry) అదుపుతప్పి బైక్‌ని (bike) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని దుబ్బ బైపాస్‌పై (dubba bypass) ఓ మిక్సింగ్ మిషన్ లారీ అదుపుతప్పి బైక్‌ని ఢీకొట్టింది. ప్రమాదసమయంలో బైక్‌పై ఇద్దరు ఉండగా.. అందులో ఒకరు మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Tags:
Next Story
Share it