P.Radhakrishnan: శ్రీరాములవారికి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్
శ్రీరామ నవమీ సందర్భంగా భద్రాచలంలోని (bhadrachalam) మిథిలా స్టేడియంలో శ్రీరాములవారి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. పండితులు స్వామివారిని కిరీటం, రాజదండం, రాజముద్రిక, శంఖు, చక్రాలతో అలకరించారు.
న్యూస్ లైన్ డెస్క్: శ్రీరామ నవమీ సందర్భంగా భద్రాచలంలోని (bhadrachalam) మిథిలా స్టేడియంలో శ్రీరాములవారి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. పండితులు స్వామివారిని కిరీటం, రాజదండం, రాజముద్రిక, శంఖు, చక్రాలతో అలకరించారు. రాములవారి పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ (governor radhakrishnan) దంపతులు హాజరయ్యారు. స్వామివారిని దర్శించికున్న గవర్నర్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారి పట్టాభిషేక మహోత్సవం తిలకించడానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మిథిలా స్టేడియం శ్రీరామ నామస్మరణతో మార్మోగుతుంది.
Tags:
Next Story