IPL: టాస్ గెలిచిన పంజాబ్.. కేకేఆర్తో అమీతుమీ.!
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ సామ్ కరెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉత్కంఠ భరితంగా సాగుతూ క్రికెట్ లవర్స్కు కిక్ ఇస్తుంది. ఇక ఈ సీజన్లో భాగంగా ఇవాళ కోల్కత్త నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఈడెన్ గార్డన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ సామ్ కరెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో కేకేఆర్ వరస విజయలత ఫుల్ ఫామ్లో ఉండగా.. పంజాబ్ వరుస పరాజయలు మూటగట్టుకుంటుంది. ఇక మ్యాచ్లో ఎలగైన విక్టరీ కొట్టి విన్నింగ్ ఫామ్లో రావాలని చూస్తుంది.
జట్టు వివరాలు
కోల్కత్త నైట్ రైడర్స్ టీం: ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
పంజాబ్ కింగ్స్ టీం: జానీ బెయిర్స్టో, సామ్ కరన్(కెప్టెన్), రీలే రస్సో, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్.