IPL: టాస్ గెలిచిన రాజస్థాన్.. లక్నోతో ఫైట్.!
టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి సంజు శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ మెగా టోర్నీలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఆటల్ బిహారి వాచప్యా స్టేడియం వేదికగా జరుగుతుంది. ఇక టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి సంజు శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. వరుస విజయతలో ఫుల్ ఫామ్లో ఉన్న ఆర్ ఆర్ ఈ మ్యాచ్లో విక్టరీపై కన్నేసింది. కాగా, లక్నో తమ చివరి మ్యాచ్ సీఎస్కే జట్టును ఓడించి ఈ మ్యాచ్లో బరిలో దిగుతుంది.
జట్టు వివరాలు
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుశ్ బదొని, కృనాల్ పాండ్యా, మ్యాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్.
రాజస్థాన్ రాయల్స్ జట్టు : యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్మైర్, రొవ్మన్ పావెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యజ్వేంద్ర చాహల్.