Srikantachari's mother: 1000 మంది చనిపోతే సోనియమ్మ చూసింది

పార్టీలో తనకు మంచి ప్రాధాన్యతను ఇస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారని తెలిపారు.

Srikantacharis mother: 1000 మంది చనిపోతే సోనియమ్మ చూసింది
X

న్యూస్ లైన్ డెస్క్: మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతచారి(Srikantachari) తల్లి శంకరమ్మ(Shankaramma) కాంగ్రెస్ పార్టీ(Congress)లో చేరారు. ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar reddy) సమక్షంలో గాంధీ భవన్‌(Gandhi Bhavan)లో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. పార్టీలో తనకు మంచి ప్రాధాన్యతను ఇస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారని తెలిపారు. అందుకే పార్టీలో చేరానని స్పష్టం చేశారు. తన కుమారుడు శ్రీకాంతచారి లాంటి 1000 మంది తెలంగాణ కోసం కాలి మాంసపు ముద్దలుగా మారి ఉడుకుతుంటే చూసి సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందని వ్యాఖ్యానించారు.

Tags:
Next Story
Share it