Uttar Pradesh: 12వ తరగతి రెండు సబ్జెక్ట్స్ పరీక్ష పేపర్స్ లీక్
uttarpradesh, intermediate, question paper, leak
న్యూస్ లైన్ డెస్క్: ఉత్తరప్రదేశ్లో (uttarpradesh) వరుస పేపర్ లీకేజ్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడంతో యూపీ ప్రభుత్వం ఆ పరీక్షల్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలuttarpradesh, intermediate, question paper, leak. ఈ ఘటనపై సంబంధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అస్సాలు నిజాం బయట పడ్డింది. యూపీలోని ఫతేపూర్ సిక్రీ రాజహౌలీలోని అతర్ సింగ్ ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. అదే కాలేజీలో అతర్ సింగ్ కుమారుడు కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తుతున్నాడు. కంప్యూటర్ ఆపరేటన్గా ఉన్న ప్రిన్సిపాల్ అతర్ సింగ్ కుమారుడే ‘ఆల్ ప్రిన్సిపల్స్ ఆగ్రా’ అనే వాట్సప్ గ్రూపులో ఈ ప్రశ్నపత్రాలను పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది. దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.