Jobs:ఇంటర్ పాసైతే చాలు..రూ:35వేల శాలరీతో సర్కార్ నౌకరి..!
ప్రస్తుత కాలంలో చాలామంది యూత్ పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగుల కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. అలాంటి నిరుద్యోగులకు ఇది ఒక చక్కని అవకాశం అని చెప్పవచ్చు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది యూత్ పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగుల కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. అలాంటి నిరుద్యోగులకు ఇది ఒక చక్కని అవకాశం అని చెప్పవచ్చు. మీరు కేవలం ఇంటర్ పాస్ అయితే చాలు ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు సంపాదించవచ్చు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. సాధారణంగా ప్రైవేట్ ఉద్యోగం అయితే కాస్త రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి దీని సాధించడం ఈజీగానే ఉంటుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఎంతో టాలెంట్ సంవత్సరాల పాటు చదవాలి.
అలా ఎంతో కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగం అనేది వస్తుంది. ఆ విధంగా ప్రిపేర్ అవుతున్న వారికి ఇంటర్ అర్హతతోనే న్యూఢిల్లీలోని ఐజిఐ ఏవియేషన్ సర్వీసెస్ లిమిటెడ్ వారు తాజాగా భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగం నోటిఫికేషన్ ద్వారా 1074 ఎయిర్ పోర్టు గ్రౌండ్ స్టాప్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. దీనికి అర్హత కలిగినటువంటి మహిళలు, పురుషులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు మే 22వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలట.
మొత్తం ఉద్యోగాల సంఖ్య:1074.
అర్హత:ఇంటర్ పాస్ అయి ఉండాలి.
వయస్సు :18 మంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: 25 వేల నుంచి 35 వేల వరకు నిర్ణయించారు.
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష అయిన తర్వాత ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ చేస్తారు.
పరీక్ష రుసుము :
రూ :350.
దరఖాస్తు చివరి తేదీ :22-మే -2024.