curry point: కర్రీ పాయింట్ల నుంచి కూరలు తెస్తున్నారా..ఇవి చెక్ చెయ్యాల్సిందే

గుప్పెడు బియ్యం( rice) పెట్టుకొని 20 రూపాయిల సాంబార్ తెస్తే ఆ పూట అయిపోయాయే.తే ఈ కర్రి పాయింట్ లో కూరలు తింటే అల్సర్ సమస్యలు తప్పవు.

curry point: కర్రీ పాయింట్ల నుంచి కూరలు తెస్తున్నారా..ఇవి చెక్ చెయ్యాల్సిందే
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిజీ బిజీ బతుకులు ...ఖాళీ లేకపోయినా ..కర్రీ పాయింటే...చుట్టాలొచ్చినా కర్రీ పాయింటే..ఏం చేస్తాం...అడ్జెస్ట్ అవుతాం...జిందగీ మొత్తం సర్దుకుపోతాం అన్నట్లే..సిటీ లో కర్రీ పాయింట్ల పరిస్థితి. ప్రతి బ్యాచ్ లర్ కి ఓ ఎమోషనల్ స్టోరీ ఉంటుంది ఈ కర్రీ పాయింట్స్ ( curry points) తో చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయి.

గుప్పెడు బియ్యం( rice) పెట్టుకొని 20 రూపాయిల సాంబార్ తెస్తే ఆ పూట అయిపోయాయే. కూరలంటారా డబ్బులుంటే కూరలు లేదంటే సాంబారే. అయితే ఈ కర్రి పాయింట్ లో కూరలు తింటే అల్సర్ సమస్యలు తప్పవంటున్నారు డాక్టర్లు. ఈ కూరలు గురించి పూర్తిగా వివరించారు.

ఈ వ్యాపారంలో క్రమంగా డబ్బు సంపాదనే.. ధ్యేయంగా మారిపోవడంతో మిగిలిపోయిన ఆహారాన్ని రోజుల తరబడి ఫ్రిజ్‌( fridge) లో పెట్టి, మళ్లీ వాటినే వేడి చేసి విక్రయిస్తున్నారు. వీటి కోసం వాడే సరుకులు, కూరగాయలు కూడా నాణ్యమైనవి వాడటంలేదు. ఆహారానికి మంచి రుచి తీసుకురావడానికి మసాలాలు, నూనెలు, కారం , టేస్టింగ్ సాల్ట్స్ లాంటివి ఎక్కువ మోతాదులో వాడుతుంటారు.

అంతే కాదు కారం , మసాలా పౌడర్లు వల్ల కూడా క్యాన్సర్లు ( cancer) ఎక్కువ గా వస్తున్నాయన్నారు. ఇలాంటి కర్రీపాయింట్‌ల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయని తెలిపారు.

* మసాలాలు, కారం నూనెలు కలిగిన ఆహారాన్ని తినడం వల్ల జీర్ణకోశ వ్యాధులు, దీర్ఘకాలం బాధించే ఉదర, ప్రేగు క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉంది. రీసెంట్ గా కొన్ని బ్రాండ్ల మసాల

* షుగర్, బీపీ ఉన్న వారికి సమస్యలు తీవ్రంగా ఉంటాయి.

* కూరలు, మాంసాహారాన్ని రోజుల తరబడి నిల్వ చేయడం వల్ల అందులో సాల్మొనెల్లా అనే బాక్టీరియా వృద్ధి చెంది, దీని కారణంగా డయేరియా, ఇతర వ్యాధులు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.

* ఇలాంటి ఆహారంలో పరిశుభ్రమైన నీరు వాడకుండా, బోరు నీటినే వాడుతున్నారు, * కర్రీ పాయింట్లలో పనిచేసే వ్యక్తులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, చేతులకు గ్లౌజులు, తలకు టోపీ ధరించాలి.

* పరిశుభ్రంగా లేని కర్రీ పాయింట్లలో కూరలు తీసుకోకపోవడమే మంచిది.

* తయారుచేసిన ఆహార పదార్థాలపై కీటకాలు వాలకుండా వాటిపై ఎప్పుడూ మూతపెట్టి ఉంచాలి.

* కూరలు, మాంసాహారాన్ని రోజుల తరబడి నిల్వ చేయడం వల్ల అందులో సాల్మొనెల్లా అనే బాక్టీరియా వృద్ధి చెంది, దీని కారణంగా డయేరియా, ఇతర వ్యాధులు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.కాబట్టి ఖచ్చితంగా వేడి గా ఉన్నవి...ఏ కూర అయితే ముందు రోజు అవతలి

* ఇలాంటి ఆహారంలో పరిశుభ్రమైన నీరు వాడకుండా, బోరు నీటినే వాడుతున్నారు, ఇందులో భార లోహాలు ఉండటం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. :

* కర్రీ పాయింట్లలో పనిచేసే వ్యక్తులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, చేతులకు గ్లౌజులు, తలకు టోపీ ధరించాలి.

* పరిశుభ్రంగా లేని కర్రీ పాయింట్లలో కూరలు తీసుకోకపోవడమే మంచిది.

* తయారుచేసిన ఆహార పదార్థాలపై కీటకాలు వాలకుండా వాటిపై ఎప్పుడూ మూతపెట్టి ఉంచాలి.

* చాలా మంది నిర్వాహకులు వేడి వేడి కూరలను తక్కువ మైక్రాన్‌లు ఉన్న ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఇస్తున్నారు, దీని వల్ల ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి కూరలో కలిసిపోతుంది. కాబట్టి ఇంటి నుండే ఏవైనా బాక్స్‌లు తీసుకెళ్లడం మంచిది.

కాబట్టి మీరు ఖచ్చితంగా బాగా తెలిసిన వారు...కూరలు రోజు వండే వారి దగ్గర మాత్రమే ఈ కర్రీస్ తెచ్చుకొండి. ఇంకా చెప్పాలంటే నీట్ గా ...క్వాలిటీ మెయింటైన్ చేసే వారి దగ్గర తీసుకొండి. రూపాయి ఎక్కువైనా పర్లేదు కాని రుచికరమైనదే కాదు..ఆరోగ్యం గా తినండి.

Tags:
Next Story
Share it