TIRUPATHI: బద్రి VS నందా ..తిరుపతి లడ్డూ పై కొత్త వివాదం ..?

ప్రకాష్ రాజ్ అంటే తను చాలా గౌరవిస్తాను. కాని స్వామి వారి పై ప్రకాష్ రాజ్ కౌంటర్లు వేస్తే ఒప్పుకోనని అన్నారు.


Published Sep 24, 2024 08:03:00 PM
postImages/2024-09-24/1727188526_sddefault1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  తిరుపతి లడ్డు పై మరో కొత్త వివాదానికి దారి తీసింది. ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. విజయవాడ దుర్గ గుడిలో పవన్ కళ్యాణ్ గారు మీడియా ఎదురుగా ప్రకాష్ రాజ్ తనపై చేసిన కామెంట్లకు  రియాక్ట్ అయ్యారు. ప్రకాష్ రాజ్ తనపై చేసిన ట్విట్టర్ కామెంట్లపై మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ అంటే తను చాలా గౌరవిస్తాను. కాని స్వామి వారి పై ప్రకాష్ రాజ్ కౌంటర్లు వేస్తే ఒప్పుకోనని అన్నారు. అయితే దీని పై ప్రకాష్ రాజ్ స్పందించారు. నేపాల్ లో ఓ సినిమా ఘూటింగ్ లో ఉన్నారు. అక్కడి నుంచి ఓ మెసేజ్ ను ట్వీట్ చేశారు. విదేశాల్లో ఘూటింగ్ లో 30 తారీఖు తర్వాత వచ్చి మీ మాటకు నేను వివరణ ఇస్తానని చెప్పారు.


పవన్ స్పందనపై ప్రకాష్ రాజ్ స్పందించారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగిందని..  నిందితులను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి  కానీ  అంతేకానీ, లేనిపోని భయాలను వ్యాప్తి చేస్తూ జాతీయ స్థాయి సమస్యగా ఎందుకు మారుస్తున్నారని ప్రకాష్ రాజ్ అనడంపై స్పందించారు ప్రకాష్ రాజ్. హిందువుల విషయంలో ఇలాంటి మాటలు ఆమోదయోగ్యం కాదని అన్నారు.


నెలాఖరులో.. ప్రకాష్  రాజ్ హైదరాబాద్‌కో .. విజయవాడకో వచ్చి స్పందించిన తర్వాత ఈ విషయం పై మాట్లాడుకుందామని ఇలా ట్వీట్ వల్ల మరింత రాజకీయం నడుస్తుందని అన్నారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pawan-kalyan

Related Articles