టెక్నాలజీ వార్తలు

దేశ్యవ్యాప్తంగా కొత్త టెలికం చట్టం అమలులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా కొత్త టెలికం చట్టం అమలులోకి వచ్చింది. దీంతో పాత రూల్స్ మారిపోయాయి. ఇక నుంచి ఎవరైనా డ్యూయల్ సిమ్ ..త్రిబుల్ సిమ్ అంటే చర్యలు తప్పవంటున్నారు.వేరొకరి ధ్రువపత్రాలతో సిమ్ కార్డులు తీసుకుంటే జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు.

ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల మొబైల్స్ ఉన్నాయి.  ఇందులో అద్భుత క్వాలిటీతో దూసుకుపోతున్న మొబైల్ రెడ్మీ. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే పలు రకాల వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి.   తాజాగా రెడ్మి 13  ప్రో స్కార్లెట్ రెడ్ ఎడిషన్ ఇండియాలో లాంచ్ అయింది. అయితే ఈ మొబైల్ ను వారం రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే. 6.67 అంగుళాల 1.5కు 120Hz Oled డిస్ప్లే కలిగి ఉంది.

advertisement