LRS: రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ

అధిరారంలోకి వచ్చేందుకు అప్పుడు ఫ్రీ అని ఇప్పుడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గమని హరీష్ రావు వెల్లడించారు. అధికారులకు టార్గెట్లు పెడుతూ ప్రజలను వేధింపులకు గురిచేయడం దారుణమని తెలిపారు. 


Published Aug 26, 2024 02:36:21 AM
postImages/2024-08-26/1724657533_harishrao.jpg

న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఎల్ఆర్ఎస్ అంశంపై పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ ఆయన సీఎంకు బహిరంగ లేఖ రాశారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

అధిరారంలోకి వచ్చేందుకు అప్పుడు ఫ్రీ అని ఇప్పుడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గమని హరీష్ రావు వెల్లడించారు. అధికారులకు టార్గెట్లు పెడుతూ ప్రజలను వేధింపులకు గురిచేయడం దారుణమని తెలిపారు. ఎల్ఆర్ఎస్‌కు ఒక్క రూపాయి కట్టొద్దని ఆయన సూచించారు.  ప్రభుత్వ మెడలు వంచి.. ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయించే బాధ్యత BRS తీసుకుంటుందని హరీష్ రావు తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : telangana news-line newslinetelugu brs congress telanganam congress-government harishrao

Related Articles