ఆమె మరెవరో కాదు తన నటనతో తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిన ఐశ్వర్య లక్షీ. ఈ మలయాళీ ముద్దుగుమ్మ
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడు కల్చర్ అంతా పట్టుకొండి చూద్దామే..సోషల్ మీడియాలో హీరోయిన్స్ , హీరో చిన్నప్పటి పిక్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. పట్టుకొండి చూద్దాం లాగా ఎవరో చెప్పండి చూద్దామంటు తెగ చక్కర్లు కొడుతున్నాయి.అయితే పై ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఈ చిన్నది పెద్ద పెద్ద హీరోలతో పెద్ద డైరక్టర్లతో పనిచేస్తుంది ఇంకా గుర్తురాలేదంటే మేమే చెప్పేస్తాం పదండి చూద్దాం.
ఆమె మరెవరో కాదు తన నటనతో తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిన ఐశ్వర్య లక్షీ. ఈ మలయాళీ ముద్దుగుమ్మ 1991 సెప్టెంబర్ 6న కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది. ఈమె డాక్టర్ ...అయినా సినిమాల మీద ఇంట్రస్ట్ తో ఇలా మెడిసిన్ వదిలి సినిమాలు చేస్తుంది. ఐశ్వర్య లక్ష్మి 2017లో మలయాళ చిత్రం మాయానదిలో నటించడం ద్వారా రంగ ప్రవేశం చేసింది. 2019 లో తమిళ్ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది.
విష్ణు విశాల్ తో చేసిన మట్టి కుస్తీ సినిమా ఆమెకు మాస్ ఎంట్రీ ఇచ్చింది.దీని తరువాత, అతను మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ సినిమా రెండు భాగాలలో ప్రధాన పాత్ర పోషించింది పొన్ని సెల్వన్లో పూంగుళీ పాత్రతో అదరగొట్టేసింది. ప్రస్తుతం పెద్ద పెద్ద డైక్టర్లతో మంచి మంచి సినిమాలు చేస్తుందని టాక్.