T20: టాస్ గెలిచిన లంక.. భారత్‌తో ఫైట్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక సారథి చరిత్ అసలంక బౌలింగ్‌ ఎంచుకున్నాడు.


Published Jul 30, 2024 09:46:16 AM
postImages/2024-07-30/1722349542_toss222.PNG

న్యూస్ లైన్ సోర్ట్స్: శ్రీలంక‌తో టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ లంక జట్లు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా తలబడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక సారథి చరిత్ అసలంక బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటీకే రెండు టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ నమా మాత్రమే భారత్ ఆడుతుంది. ఈ మ్యాచ్ తర్వాత శ్రీలంకతో టీమిండియా వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో మూడు వన్డే మ్యాచ్‌లు ఉంటాయి. ఆగస్టు 2 నుంచి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది.

జట్టు వివరాలు:

శ్రీలంక జట్టు:  పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), చమిందు విక్రమసింఘే, వనిందు హసరంగా, రమేష్ మెండిస్, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో.

టీమిండియా జట్టు: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (w), శివమ్ దూబే, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్.
 

newsline-whatsapp-channel
Tags : india t20-match cricket-news srilanka cricket

Related Articles