Minister: వరదల్లో బైక్‌పై పర్యటన.. కిందపడ్డ పొంగులేటి

 మున్నేరు పరివాహక ప్రాంతంలోని నాయుడుపేట, జలగంనగర్‌లోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అయన.. బైక్‌పై తిరుగుతూ కిందపడిపోయారు. అయితే, ఆయనకు పెద్ద ప్రమాదం తప్పింది. 
 


Published Sep 02, 2024 01:10:57 PM
postImages/2024-09-02/1725262857_ponguletiinjured.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించేందుకు వెళ్లారు. అయితే, మున్నేరు పరివాహక ప్రాంతంలోని నాయుడుపేట, జలగంనగర్‌లోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అయన.. బైక్‌పై తిరుగుతూ కిందపడిపోయారు. అయితే, ఆయనకు పెద్ద ప్రమాదం తప్పింది. 


కానీ, ఈ ఘటనలో ఆయన కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. పొంగులేటితో పాటు వెళ్లిన సిబ్బంది ఆయనను వెంటనే రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం పొంగులేటికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. కాలికి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నామని తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu telanganam ministerponguletisrinivasreddy

Related Articles