ODI: టాస్ గెలిచిన శ్రీలంక.. టీమిండియాతో ఫైట్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ చరిత్ అసలంక బ్యాటింగ్ ఎంచుకున్నాడు.


Published Aug 02, 2024 04:06:30 AM
postImages/2024-08-02/1722589525_tossss.PNG

న్యూస్ లైన్ స్పోర్ట్స్: శ్రీలంక వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ శ్రీలంక జట్లు కొలంబో వేదికగా తలబడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ చరిత్ అసలంక బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీ20 సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసిన భారత్ వన్డే సిరీస్‌లోనూ వైట్ వాష్ చేయాలని భావిస్తుంది. ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతున్నారు.


శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(w), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), జనిత్ లియానాగే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, అకిల దనంజయ, అసిత ఫెర్నాండో, మహ్మద్ షిరాజ్.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (w), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
 

newsline-whatsapp-channel
Tags : india-team won-the-toss cricket-news srilanka

Related Articles