BJP: జెపీ నడ్డా ఇంట్లో ఎన్డీయే సమావేశం.. ఏందుకంటే

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా ఇంట్లో శుక్రవవారం ఎన్డీయే సమావేశం జరిగింది.


Published Aug 16, 2024 04:59:10 PM
postImages/2024-08-16/1723807750_nada.PNG

న్యూస్ లైన్ డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా ఇంట్లో శుక్రవవారం ఎన్డీయే సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎల్ మురుగన్, భూపేంద్ర యాదవ్, తమిళనాడు ఎన్డీఏ నుంచి శంగుమం, బీడీజేఎస్ కేరళకు చెందిన తుషార్ వేలపల్లి, జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా, నిషాద్ పార్టీ నుంచి ప్రవీణ్ నిషాద్ ఎన్టీయేలో చేరారు. ఈ సందర్భంగా జెపీ నడ్డా జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. న్యూఢిల్లీలో జేపీ నడ్డా ఇంట్లో ఏర్పాటుచేసిన సమావేశానికి టీడీపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్‌, అప్నా దళ్ అనుప్రియా పటేల్, జేడీఎస్ నేత కుమారస్వామి, నాగాలాండ్ సీఎం నెఫిరియో హాజరయారు. 

newsline-whatsapp-channel
Tags : telangana election-code jammu-kashmir bjp jp.nadda pm-modi

Related Articles