bhakti: ఆగస్టు 26 నుండి కుజుడి కటాక్షమంతా ఈ రాశుల వారికే !

 ప్రస్తుతం వృషభరాశిలో ఉన్న కుజుడు త్వరలో మిధునరాశిలోకి మారనున్నాడు.కుజుడు ప్రతి 45 రోజులకు తన స్థానాన్ని మార్చుకుంటాడు.


Published Aug 11, 2024 09:56:40 PM
postImages/2024-08-12/1723431163_KujaGrahamMarsPlanet.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:   గ్రహసంచారంతో అన్ని రాశి చక్రాలకు లైఫ్ లో అన్ని యోగాలు కలుగుతాయి. ఓపికగా వెయిట్ చెయ్యాలి అంతే. కర్మసిధ్ధాంతాన్ని అనుభవిస్తూ భగవంతుని పై నమ్మకం ఉంచితే ప్రతిది మంచే జరుగుతుంది. అయితే  ప్రస్తుతం వృషభరాశిలో ఉన్న కుజుడు త్వరలో మిధునరాశిలోకి మారనున్నాడు. మిథునరాశిలో కుజుడు సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం. కుజుడు ప్రతి 45 రోజులకు తన స్థానాన్ని మార్చుకుంటాడు.


వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఆగష్టు 26 నుంచి  మంచి రోజులు మొదలవుతున్నాయి. ఊహించని విధంగా ఆర్ధిక ప్రయోజనాలను అనుభవిస్తారు.వృషభరావి జాతకులు పనిచేసే చోట మరింత అభివృధ్ధి చెందే అవకాశం ఉంది.  సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మీరు ప్లాన్ చేసుకుంటే మంచి ఆర్ధిక పెట్టుబడులు పెట్టండి. లాభాలు పొందుతారు.


సింహారాశి : 
సెప్టెంబరు 18న చంద్ర గ్రహణం.. ఈ రాశులకు భోగభాగ్యాలు సింహం అంగారక గ్రహ రవాణా వల్ల సింహరాశి వారు అదృష్టవంతులుగా మారుతున్నారు. మీరు ఇన్నాళ్లు ఏ పని కోసం వెయిట్ చేస్తున్నారో ఆ పని చాలా ఫాస్ట్ గా మీరే అనుకోనంత ఈజీగా అయిపోతుంది. ఇది మీకు కలిసి వచ్చే కాలం ...బాగా ఆలోచించి ఆర్ధిక నిర్ణయాలు తీసుకొండి. 


వృశ్చిక రాశి:  
అంగారకుడి సంచారం వల్ల వృశ్చికరాశి జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి.కుటుంబ ఆస్తి వారసత్వంగా వస్తుంది. కొత్త కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం.


 మకరరాశి :
కుజుడి సంచారము వలన మకర రాశి వారికి అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ దశలో, వారు ఏ పనినైనా సులభంగా పూర్తి చేయగలరు.ఈ సమయంలో వాణిజ్య లావాదేవీలు వృద్ధి చెందుతాయి. బృహస్పతి నక్షత్ర గోచారం.. ఆగస్ట్ 20నుండి మూడునెలలు వీరికి తిరుగు ఉండదంటే నమ్మండి.
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu bhakthi

Related Articles