తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను స్పికర్ రేపటికి వాయిదా వేశారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను స్పికర్ రేపటికి వాయిదా వేశారు. తిరిగి అసెంబ్లీ సమావేశాలు గురువారం ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని స్పికర్ గడ్డ ప్రసాద్ తెలిపారు. ఈ శాసనసభ సమావేశంలో ద్రవ్య వినిమయం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.