Trisha:ఫుల్లుగా తాగిన త్రిషాను ఆ ఇద్దరు బెడ్ పై అలా.. కానీ.?

త్రిష దక్షిణాదిలో  తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న కథానాయిక. ఇప్పటికీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి  దశాబ్దాలు గడిచిన తన క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.  అలాంటి త్రిష ప్రస్తుతం నాలుగు పదుల వయసు దాటింది.  అయినా ఆమెలో రవ్వంత అందం కూడా తగ్గడం లేదు. ఈ విధంగా మైంటైన్ చేస్తూ వస్తున్నటువంటి త్రిష చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, తరం హీరోలు అందరితో నటించింది.  ప్రస్తుతం వాళ్ల కొడుకుల తరం హీరోలతో కూడా నటిస్తోంది.  


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-14/1720954617_trisha1234.jpg

న్యూస్ లైన్ డెస్క్: త్రిష దక్షిణాదిలో  తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న కథానాయిక. ఇప్పటికీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి  దశాబ్దాలు గడిచిన తన క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.  అలాంటి త్రిష ప్రస్తుతం నాలుగు పదుల వయసు దాటింది.  అయినా ఆమెలో రవ్వంత అందం కూడా తగ్గడం లేదు. ఈ విధంగా మైంటైన్ చేస్తూ వస్తున్నటువంటి త్రిష చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, తరం హీరోలు అందరితో నటించింది.  ప్రస్తుతం వాళ్ల కొడుకుల తరం హీరోలతో కూడా నటిస్తోంది.  

ఇంకా చూస్తూ ఉంటే వారి మనవళ్లతో కూడా హీరోయిన్ గా చేసేలా  తన అందాన్ని మెయింటైన్ చేస్తూ వస్తోంది. అలా దక్షిణాదిలోనే స్టార్ డంతో దూసుకుపోతున్న త్రిష  కొన్నాళ్ళ పాటు సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత పొన్నియన్  సెల్వన్ అనే మూవీ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విశ్వంబర, తగ్ లైఫ్, విదాముమార్చి వంటి భారీ ప్రాజెక్టులు చేస్తూ బిజీ అయిపోయింది. ఇదిలా ఉండగా తాజాగా త్రిష గురించి ఒక వార్త నెట్టింటా చక్కర్లు కొడుతోంది.

త్రిషకు ఒకప్పుడు సినిమాలో ఆఫర్లు తక్కువగా వస్తున్న తరుణంలో  అవకాశాలు రాక ఫుల్ గా మద్యం తాగుడుకు అలవాటు పడిందట. దీన్ని గమనించిన ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేసి  అద్భుతమైన కథ ఉంది మీరే హీరోయిన్ అనుకుంటున్నా ముంబైకి బయలుదేరండి అంటూ ఆఫర్ చేశారట. దీంతో ఏమీ ఆలోచించకుండా త్రిష  అక్కడికి వెళ్లి కథ విన్నది. అంతా ఓకే అయిపోయింది దీంతో రెమ్యూనరేషన్ కూడా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అదే హోటల్లో ఏమైనా తీసుకుంటారా అని త్రిషాని అడిగారట డైరెక్టర్.

త్రిషకు మద్యం అలవాటు ఉంది కాబట్టి ఓకే తెప్పించండని చెప్పిందట. అలా ముగ్గురు కలిసి ఫుల్లుగా బీర్లు తాగారట. త్రిషాకు మరీ తాగడం ఎక్కువైపోయి మత్తులోకి వెళ్లిపోయిందట. ఇదే ఛాన్స్ గా భావించినటువంటి డైరెక్టర్, నిర్మాత త్రిషను ఎలాగైనా  అనుభవించాలి అనుకున్నారట. అలా త్రిషాను మెల్లిగా పట్టుకుని బెడ్ పై  పడుకోబెట్టి, ఆమె ఒంటిపై చేయి వేయబోయారట.

వెంటనే తేరుకున్న త్రిష గట్టిగా అరిచిందట.  దీంతో హోటల్ సిబ్బంది అందరూ వచ్చి డోర్ తీసేసరికి, ఆమె వారికి చెప్పడంతో  డైరెక్టర్ నిర్మాత సైలెంట్ అయిపోయారట. ఆ విధంగా త్రిష  ఆ ఇద్దరూ వ్యక్తుల నుంచి తప్పించుకుందని తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో, అబద్ధం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bollywood- trisha ponniyan-selvan drink

Related Articles