Cricket: సూర్య కెప్టెన్సీలో.. నేడే భారత్ vs శ్రీలంక తొలి టీ20

సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా నేడు శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ ఆడబోతుంది. సాయంత్రం 7గంటలకు సోనీలో లైవ్ అందుబాటులో ఉంటుంది.


Published Jul 27, 2024 12:21:48 AM
postImages/2024-07-27/1722044189_IMG20240727064034640x400pixel.jpg

న్యూస్ లైన్ డెస్క్ : టీమిండియా కొత్త కోచ్ గంభీర్, కొత్త సారథి సూర్య కాంబినేషన్ లో టీమ్ ఇండియా నేడు శ్రీలంకతో తొలి T20 మ్యాచ్ ఆడనుంది. రా. 7గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సోనీ ఛానల్స్లో లైవ్ ప్రసారం కానుంది.

IND తుది జట్టులో జైస్వాల్, శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్, సూర్య  కుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్, దూబే, అక్షర్, అర్షదీప్, సిరాజ్ పేర్లు లాంఛనమే. మిగిలిన 2స్థానాల్లో వాషింగ్టన్, బిష్ణోయ్, ఖలీల్ ఆడొచ్చు. కాగా శ్రీలంక ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. ఇది ఆ జట్టుకు పెద్ద సమస్పలువురు. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లను   శ్రీలంక. మిస్ కానుంది.

newsline-whatsapp-channel
Tags : india suryakumar-yadav india-team cricket-news srilanka

Related Articles