ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత సారథి శుభమన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
న్యూస్ లైన్ స్పోర్ట్స్: జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ భారత్ వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత సారథి శుభమన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టీ20 పోరులో ఓడిన యువ టీమిండియా ఈ మ్యాచ్లో విజయం సాధించలని పట్టుదలతో కనిపిస్తోంది. అటు జింబాబ్వే సైతం భారత్కు గట్టి పోటీని ఇస్తుంది.
జట్టు వివరాలు:
జింబాబ్వే జట్టు: వెస్లీ మాధేవెరే, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా(కెప్టెన్), డియోన్ మైయర్స్, జోనాథన్ కాంప్బెల్, క్లైవ్ మదాండే(w), వెల్లింగ్టన్ మసకద్జా, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా.
భారత్ జట్టు: శుభమన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రియాన్ పరాగ్, రింకు సింగ్, ధ్రువ్ జురెల్(w), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.