Rajendra Prasad: సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం !

ఆమె వయసు 38 సంవత్సరాలు కాగా నిన్న సడన్ గా కార్డియాక్ అరెస్ట్ కు గురై అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. ఎమర్జెన్సీ విభాగంలో ఏఐజీ హాస్పటిల్ ఆమె వయసు 38 సంవత్సరాలు కాగా నిన్న సడన్ గా కార్డియాక్ అరెస్ట్ కు గురై అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. ఎమర్జెన్సీ విభాగంలో ఏఐజీ హాస్పటిల్ కు తరలించినా ఆమె అప్పటికే చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు.కు తరలించినా ఆమె అప్పటికే చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు.


Published Oct 05, 2024 11:41:00 AM
postImages/2024-10-05/1728108966_20241005035304mkmk.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో చనిపోయారు. ఆమె వయసు 38 సంవత్సరాలు కాగా నిన్న సడన్ గా కార్డియాక్ అరెస్ట్ కు గురై అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. ఎమర్జెన్సీ విభాగంలో ఏఐజీ హాస్పటిల్ కు తరలించినా ఆమె అప్పటికే చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు.


రాజేంద్రప్రసాద్ కు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు మృతి చెందడంతో ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన కూతురు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటి కే జూనియర్ ఎన్టీఆర్ తన సంతాపాన్ని తెలిపారు.


అయితే గాయిత్రి వృత్తి రీత్యా న్యూట్రిషన్...ప్రేమ పెళ్లి కారణంగా రాజేంద్రప్రసాద్ తో కాస్త విభేధాలున్నా..ఈ మధ్య కాలంలో కాస్త కలుసుకున్నారు. తన మనమరాలిని మహానటిలో నటించింది. అయితే రాజేంద్రప్రసాద్ కు  ఒక కొడుకు ఒక కూతురు రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. గాయత్రి మరణంతో రాజేంద్రప్రసాద్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.గాయత్రి అంత్యక్రియలు అక్టోబర్ 6వ తేదీ ఆదివారం జరగనున్నాయి. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె ఆకస్మిక మృతితో పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు.

 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu tspolitics heart-attack rajendraprasad daughter

Related Articles