Telangana : తెలంగాణలో పలువురు ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీ

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర శాఖలకు ఐఏఎస్ లకు పోస్లింగ్స్ ఇస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది.


Published Aug 03, 2024 04:48:01 PM
postImages/2024-08-03/1722683881_TelanganaIAStransfer.jpg

న్యూస్ లైన్ డెస్క్ : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర శాఖలకు ఐఏఎస్ లకు పోస్లింగ్స్ ఇస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. మొత్తం 8 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇవే వివరాలు..

షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్ మెంట్ కమిషనర్ గా – టీకే శ్రీదేవి

కమర్షియల్ టాక్స్ కమిషనర్ గా రిస్వీ (అదనపు బాధ్యతలు)

రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఇంఛార్జి – టి హరీశ్

మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ – ఉదయ్ కుమార్

ఎంఏయూడీ డిప్యూటీ సెక్కరటరీ – చెక్క ప్రియాంక

హెచ్ఏసీఏ లిమిటెడ్ ఎండీ – చంద్రశేఖర్ రెడ్డి

మార్క్ ఫైడ్ ఎండీ – శ్రీనివాస్ రెడ్డి

newsline-whatsapp-channel
Tags : telangana ts-news telangana-ias-transfers telangana-government ias-officer

Related Articles