Revanth: ఖైరతాబాద్ గణేష్ పూజలో సీఎం కుటుంబం

 రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దంపతులు కూడా పూజలో పాల్గొన్నారు. 


Published Sep 07, 2024 11:59:10 AM
postImages/2024-09-07/1725690550_revanthreddyinganeshpooja.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఖైరతాబాద్ గణనాథుడి పూజలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం పాల్గొంది. శనివారం ఉదయం ఖైరతాబాద్ వెళ్లడానికి ముందు ఆయన.. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో వినాయకుడి పూజలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దంపతులు కూడా పూజలో పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన మహేశ్ కుమార్‌కు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu telanganam cm-revanth-reddy ganesh-chathurdhi vinayaka-chavithi

Related Articles