PV Sindhu: పారిస్ ఒలింపిక్‌లో సింధు అదుర్స్..!

 దీంతో కేవలం 29 నిమిషాల్లోనే ఆట ముగించింది. 21-9, 216 తేడాతో ఘన విజయం సాధించింది.


Published Jul 28, 2024 06:06:23 AM
postImages/2024-07-28/1722155433_WhatsAppImage20240728at1.54.39PM.jpeg

న్యూస్ లైన్, హైదరాబాద్: పారిస్ ఒలింపిక్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బోణి కొట్టింది. తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన అబ్దుల్ రజాక్‌పై ఈజీగా విక్టరీ కొట్టింది. వరుస గేమ్‌లలో గెలిచింది. ప్రత్యర్ధి రజాక్ ఏ మాత్రం సింధుకు పోటీ ఇవ్వలేకోయింది. దీంతో కేవలం 29 నిమిషాల్లోనే ఆట ముగించింది. 21-9, 216 తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్ స్టేజ్‌లో బుధవారం మరో మ్యాచ్ ఆడనుంది సింధు. ఎస్తోనియా ప్లేయర్ క్రిస్టినా కుబాతో తలబడనుంది.

newsline-whatsapp-channel
Tags : telangana newslinetelugu telanganam parisolympics pvsindhu

Related Articles