ఈ ముగ్గురు హీరోయిన్లతో నటించిన ఏకైక తెలుగు హీరో!

ఈ ముగ్గురు అక్క చెల్లెలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు  ఊపు ఊపారు. ఈ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, భాషల్లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అలా ఈ ముగ్గురు


Published Oct 05, 2024 03:17:03 PM
postImages/2024-10-05/1728121623_jyothika.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ ముగ్గురు అక్క చెల్లెలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు  ఊపు ఊపారు. ఈ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, భాషల్లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అలా ఈ ముగ్గురు హీరోయిన్లతో కేవలం మన తెలుగు హీరో మాత్రమే  తెరను పంచుకున్నారు. ముద్దుగుమ్మలు ఎవరయ్యా అంటే  రోషిని, జ్యోతిక, నగ్మా. ఈ ముగ్గురు సొంత అక్క చెల్లెలు.

అలా ఈ ముగ్గురితో వరుస పట్టి నటించిన హీరో మెగాస్టార్ చిరంజీవి.. ఇందులో ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి సరసన కథానాయకగా నగ్మా చేసింది. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత, రోషిని తో మాస్టారు చిత్రంలో  చేయగా, వివి వినాయక్ దర్శకత్వంలో ఠాగూర్ చిత్రంలో జ్యోతిక హీరోయిన్ గా చేసింది.

ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరోగా చిరంజీవి  మాత్రమే ఉన్నారు. చిరంజీవి 7పదుల వయసు దగ్గరికి వస్తున్న కుర్ర హీరోలతో పోటీ పడుతూ దూసుకుపోతున్నారు.  ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది   పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi news-line rohoni jyothika nagma

Related Articles