Aisa Cup: టాస్ గెలిచిన భారత్.. లంకతో ఫైనల్ వార్.!

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది.


Published Jul 28, 2024 02:57:21 PM
postImages/2024-07-28//1722158841_india22.jpeg

న్యూస్ లైన్ స్పోర్ట్స్: మహిళ ఆసియా కప్ పోరు ఆఖరి అంకానికి చేరుకుంది. ఇవాళ రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ శ్రీలంక జట్టు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఈ మెగా టోర్నీలో అద్భుతంగా రాణించారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. ఢిఫెండింగ్ ఛాంపియన్ అయినా భారత్ ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో కనిపిస్తుంది. 

జట్టు వివరాలు:

భారత మహిళ జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రీ, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(w), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్.

శ్రీలంక మహిళ జట్టు: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(w), హాసిని పెరీరా, సుగండిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచికా ప్రబోధని.

newsline-whatsapp-channel
Tags : telangana india-women won-the-toss asia-cup srilanka

Related Articles