attack: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై దాడి

Published 2024-07-04 08:12:27

postImages/2024-07-04/1720097832_modi30.jpg

న్యూస్ లైన్ డెస్క్: మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై దాడి జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అల్లరి మూకలు ఈ దాడికి పాలపడినట్లుగా తెలుస్తోంది. అయితే, దాడి జరుగుతున్న సమయంలో రాజశేఖర్ రెడ్డి గన్ మెన్లు అల్లర్లను ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కాగా, రోడ్డు విషయంలో జరిగిన ఘర్షణ దాడికి దారితీసినట్లు సమాచారం.