gold : ధర పెరిగిన పసిడి ..వెండి ధర ఎంతంటే ?

10గ్రాముల పసిడి ధర  22 క్యారట్లు ...నిన్నటి రేటు మీద రూ. 10 పెరిగి .. రూ. 64,260కి చేరింది.


Published Aug 10, 2024 12:03:23 AM
postImages/2024-08-10/1723250746_gold.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలో బంగారం ధరలు ఈ రోజు కాస్త పెరిగాయి. 10గ్రాముల పసిడి ధర  22 క్యారట్లు ...నిన్నటి రేటు మీద రూ. 10 పెరిగి .. రూ. 64,260కి చేరింది. ఈ రోజు పసిడి ధర రూ. 64,260 గా ఉంది. ఇప్పుడు 24 క్యారట్లు పసిడి  7010 రూపాయిలు ధర గా నడుస్తుంది. ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు  పది రూపాయిలు పెరిగింది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలన్నింటిలోను దాదాపు ఇదే బంగారం ధర నడుస్తుంది. ప్రస్తుతం బంగారం ధర 24 క్యారట్లు 10 గ్రాములు 70 వేల 100 రూపాయిలు కాగా 18 క్యారట్లు 10 గ్రాములు 52 వేల 580 రూపాయిలుగా నమోదయ్యింది.


వెండి కూడా..


దేశంలో వెండి ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,810గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 88,100 లకు చేరింది. నిన్న ఈ ధర రూ. 88,000 గా ఉండేది. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate

Related Articles