Food Poison: యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 70 మంది విద్యార్థులకు అస్వస్థత

 విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


Published Aug 21, 2024 04:52:30 PM
postImages/2024-08-21/1724239350_foodpoisoninuniversity.jpg

న్యూస్ లైన్ డెస్క్: యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర ఆందోళనకరంగా మారింది. చిత్తూరు జిల్లా అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

newsline-whatsapp-channel
Tags : ap-news news-line newslinetelugu students telanganam food-poison

Related Articles