స్నేహ రెడ్డి పెట్టిన పోస్టుకు రకుల్ సమంత రిప్లై మామూలుగా లేదు.!

 తెలుగు సినిమా ఇండస్ట్రీలో  అల్లు ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి అల్లు వారి కోడలు స్నేహారెడ్డి  నటన రంగంలోకి రాకున్నా, కానీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈమె  అభిమానులతో పలు విషయాలను పంచుకుంటుంది.అలాంటి స్నేహారెడ్డి  తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటో షేర్ చేయడంతో  సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇద్దరు స్టార్ హీరోయిన్లు కూడా  స్పందించారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం


Published Jul 25, 2024 06:26:19 AM
postImages/2024-07-25/1721904070_rakul.jpg

న్యూస్ లైన్ డెస్క్:  తెలుగు సినిమా ఇండస్ట్రీలో  అల్లు ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి అల్లు వారి కోడలు స్నేహారెడ్డి  నటన రంగంలోకి రాకున్నా, కానీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈమె  అభిమానులతో పలు విషయాలను పంచుకుంటుంది.

అలాంటి స్నేహారెడ్డి  తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటో షేర్ చేయడంతో  సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇద్దరు స్టార్ హీరోయిన్లు కూడా  స్పందించారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యామిలీ అంతా కలిసి వేకేశన్స్ కి వెళ్లారు.  పుష్ప 2 షూటింగ్ గ్యాప్ రావడంతో యూరప్ లోని నార్వే దేశంలో తన భార్య పిల్లలతో కలిసి అల్లు అర్జున్ చిల్ అవుతున్నారు.

అయితే దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను  స్నేహ రెడ్డి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.  ఇందులో ఆమె పక్క నుంచి ఫోటో సెల్ఫీ తీసింది ఈ ఫోటోలో ఆయణ్, అర్హ కూడా ఫోజులిచ్చారు. అయితే ఈ పోస్టు  చూసి పలువురు   సెలబ్రిటీలకు కూడా స్పందించారు.  

ఇందులో స్టార్ హీరోయిన్ అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్, సమంతాలు  ఈ ఫోటోకు హాట్ సింబల్ జత చేస్తూ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిపై నేటీజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

newsline-whatsapp-channel
Tags : newslinetelugu allu-arjun samantha pushpa2 snehareddy rakul-preet-singh

Related Articles