ROJA: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా !

గుడ్లవల్లేరులో ఏం జరగలేదని ఎస్పీ చెప్పడం దురదృష్టకరం .జగన్ పాలనలో తప్పు చేయాలంటే భయపడేవాళ్లు.


Published Aug 31, 2024 05:58:00 PM
postImages/2024-08-31/1725107374_roja131717314170.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మాజీ మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీ లో మహిళలకు రక్షణ లేదు. కాలేజీ బాత్రూమ్ లో కెమరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఏంటి ఆడపిల్లల పరిస్థితి మా జగన్ అన్న అయితే ఇలాంటి అఘాయిత్యాలు జరిగేవి. పార్టీ మారినవారిని మేం ఏం ఏది అనడానికి లేదు. గుడ్లవల్లేరులో ఏం జరగలేదని ఎస్పీ చెప్పడం దురదృష్టకరం .జగన్ పాలనలో తప్పు చేయాలంటే భయపడేవాళ్లు.


ముచ్చుమర్రిలో 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే న్యాయం చేయలేదు.ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం, హోంమంత్రి కూడా ఎందుకు వెళ్లలేదు.నేను ఏ పార్టీ మారడం లేదు. పార్టీ మారడం లాంటి పిచ్చి పని నేను చెయ్యను. పార్టీ మారుతున్న వారు ఒకసారి పునరాలోచించుకోవాలి.2014-19 మధ్యలో కూడా చాలా మంది పార్టీ మారారు,పార్టీ మారడం వల్ల జగన్ కు, వైసీపీకి ఎలాంటి నష్టం ఉండదు.పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరూ క్షమించరు

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ap roja baby girls-hostel

Related Articles