Floods: ఏపీ, తెలంగాణకు విరాళం ప్రకటించిన వెంకయ్య నాయుడు

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక ప్రకటన చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తన పెన్షన్ నుండి రూ.5 లక్షల చొప్పున వెంకయ్య నాయుడు విరాళం ప్రకటించారు.


Published Sep 02, 2024 06:34:11 PM
postImages/2024-09-02/1725282251_voice.PNG

న్యూస్ లైన్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలతో అతలాకుతలంగా మారింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక ప్రకటన చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తన పెన్షన్ నుండి రూ.5 లక్షల చొప్పున వెంకయ్య నాయుడు విరాళం ప్రకటించారు. అలాగే రూ.2.50 లక్షల చొప్పున వెంకయ్య నాయుడు కూతురు, కుమారుడు విరాళం ప్రకటించారు. 

newsline-whatsapp-channel
Tags : telangana andhrapradesh venkatesh money heavy-rains

Related Articles