KCR: అసెంబ్లీకి బయలుదేరిన కేసీఆర్

గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరుకాని విషయం తెలిసిందే. ఆ సమయంలో శస్త్రచికిత్స కారణంగా ఆయన హాజరుకాలేక పోయారు. 


Published Jul 25, 2024 01:17:55 AM
postImages/2024-07-25/1721888251_modi20240725T114322.022.jpg

న్యూస్ లైన్ డెస్క్: మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసం నుండి కేసీఆర్ అసెంబ్లీకి పయనమయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆయన మొదటిసారి సభలో అడుగుపెడుతున్నారు. 


గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరుకాని విషయం తెలిసిందే. ఆ సమయంలో శస్త్రచికిత్స కారణంగా ఆయన హాజరుకాలేక పోయారు. ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు కూడా వెళ్లలేదు. అయితే, ప్రతిపక్షనేతగా మొదటిసారి ఈ రోజు జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన సభలో వెల్దంతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్‌తో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. 

newsline-whatsapp-channel
Tags : kcr telangana ts-news news-line brs tspolitics telugu-news telanganaassembly

Related Articles