Congress: వీడిన ఉత్కంఠ.. పీసీసీ చీఫ్ అతనే..

 అయితే, ఇప్పటికే ఇందులో మధు యాష్కీ,  మహేష్‌కుమార్‌ గౌడ్ పేర్లను పరిశీలించిన విషయం తెలిసిందే. తాజగా, తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌ గౌడ్‌ను నియమిస్తూ కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.  
 


Published Sep 06, 2024 05:09:06 PM
postImages/2024-09-06/1725622746_newslinetelugu13.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ పీసీసీ పదవి ఎవరికి దక్కనుందనే ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. కొత్త పీసీసీ చీఫ్‌ నియామక ఆదేశాలను కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. అయితే, ఇప్పటికే ఇందులో మధు యాష్కీ,  మహేష్‌కుమార్‌ గౌడ్ పేర్లను పరిశీలించిన విషయం తెలిసిందే. తాజగా, తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌ గౌడ్‌ను నియమిస్తూ కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.  

ఇక ఈ పదవి కోసం మహబూబాబాద్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి పోరికే బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.ఎ.సంపత్ కుమార్ వంటి వారు ఆశ పడినప్పటికీ అధిష్టానం వారికి మొండిచేయి చూపించింది. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news revanth-reddy news-line newslinetelugu hyderabad tspolitics pcc-chief

Related Articles