India vs Srilanka: టాస్ గెలిచిన లంక.. భారత్‌తో ఢీ

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ చరిత్ అసలంక బ్యాటింగ్ ఎంచుకున్నాడు.


Published Aug 07, 2024 04:14:01 AM
postImages/2024-08-07/1723021266_tos222.PNG

న్యూస్ లైన్ స్పోర్ట్స్: శ్రీలంక వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ భారత్ వర్సెస్ శ్రీలంక జట్లు ప్రేమదస్ స్టేడియం వేదికగా తలబడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ చరిత్ అసలంక బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి వన్డే మ్యాచ్ టై అవ్వగా.. రెండో మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. దీంతో టీమిండియా ఈ మ్యాచ్ హై స్కోర్‌తో విజయం సాధిస్తే సిరీస్ కైవసం అవుతుంది. 

భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), శ్రేయాస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(w), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), జనిత్ లియానాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో.

newsline-whatsapp-channel
Tags : india won-the-toss cricket-news srilanka rohit-sharma

Related Articles