TAMIL NADU: తమిళనాడులో భారీ రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన నాలుగు భోగీలు !

తమిళ నాడు కు అతిదగ్గర్లో ఓ రైలు ప్రమాదం జరిగింది. మైసూరు దర్భాంగా ఎక్స్ ప్రెస్  " కవరపట్టై " అనే స్టేషన్ కు దగ్గర్లో ఆగి ఉన్న గూడ్స్ ను ఢీకొట్టింది.


Published Oct 11, 2024 10:25:00 PM
postImages/2024-10-11/1728665831_Accident123.avif

న్యూస్ లైన్,  డెస్క్: తమిళ నాడు కు అతిదగ్గర్లో ఓ రైలు ప్రమాదం జరిగింది. మైసూరు దర్భాంగా ఎక్స్ ప్రెస్  " కవరపట్టై " అనే స్టేషన్ కు దగ్గర్లో ఆగి ఉన్న గూడ్స్ ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో  చాలా మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం లో రైలు ఇంజన్ చాలా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు అధికారులు. దాదాపు రెండు భోగీల్లో  మంటలు చెలరేగాయి. దాదాపు నాలుగు భోగీలు పట్టాల నుంచి తప్పి ప్రయాణికులకు తీవ్రగాయాలు అయిండవచ్చని అంటున్నారు. అంతేకాదు ఈ యాక్సిడెంట్ పై అధికారులు ఇంకా ఏం స్పందించలేదు. ఎంత మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రాణ నష్టం జరిగిందా లాంటి డీటైల్స్ పై ఇంకా సమాచారం లేదు. 

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu fire-accident train tamilnadu

Related Articles