న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ను జులై 18వ తేదీ వరకు ట్రయల్ కోర్టు పొడిగించింది. లిక్కర్ కేసులో కవితను ఏప్రిల్ 11న సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం వాదనలు విన్న జడ్జి కవిత కస్టడీని పొడిగిస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.