శుక్రవారం కిలోవెండి ధర రూ. 1,00,450 ఉండగా శనివారం నాటికి రూ. 904 తగ్గి రూ.99,546గానే ఉంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దేశంలో బంగారం , వెండి ధరలు తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 98,650 ఉండగా శనివారం నాటికి రూ. 340 తగ్గి రూ. 98,310 కు చేరుకుంది. శుక్రవారం కిలోవెండి ధర రూ. 1,00,450 ఉండగా శనివారం నాటికి రూ. 904 తగ్గి రూ.99,546గానే ఉంది.
* హైదరాబాద్ లో పది గ్రాములు బంగారం24 క్యారట్లు 98,310 రూపాయిలుగా మార్కెట్ ధర ఉంది. అయితే గ్రాము బంగారం ధర 9800 గా నడుస్తుంది.దాదాపు అన్ని మెయిన్ సిటీల్లోను ఇదే ధర నడుస్తుంది. బంగారం పై పెట్టుబడులు మరింత పెరుగుతున్నాయి. ఈ వారంలో మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు.
అయితే వెండి ధర కూడా రూ. 1,00,450 గా నడుస్తుంది. కోలకత్తా. బెంగుళూరు లో మాత్రం 2 వేలు తక్కుగా ఉంది.