మధ్యాహ్నానికి మారవచ్చు. వెండి ధర 1,10,800 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దేశంలో బంగారం , వెండి ధరలు పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ. 98,310 ఉండగా రూ. 99,546 ఉండగా సోమవారం నాటికి రూ.452 పెరిగి రూ. 99,998కు చేరుకుంది.వెండి ధరల్లో కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 452 రూపాయిలు పెరిగింది. కిలో వెండి ధర వంద రూపాయల మేరకు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నానికి మారవచ్చు. వెండి ధర 1,10,800 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.