Aaradhya Bachchan: హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యా రాయ్ కూతురు ?

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ మనమరాలు హైకోర్టు మెట్లెక్కింది. అభిషేక్ బచ్చన్, ఆరాధ్య ఢిల్లీ హైకోర్టు కు వెళ్లింది.


Published Aug 27, 2024 02:39:30 AM
postImages/2024-08-27/1724743607_711ed8b2210539fe48f10d5c0cf0ae781710238508932276original.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ మనమరాలు హైకోర్టు మెట్లెక్కింది. అభిషేక్ బచ్చన్, ఆరాధ్య ఢిల్లీ హైకోర్టు కు వెళ్లింది. తనను యూట్యూబర్స్ , మీడియా ఛానల్స్ టార్చర్ చేస్తున్నారని కేసు వేసింది. దీని వల్ల తన వ్యక్తిగత జీవితం కూడా లేనిపోని విషయాలను చెబుతూ తనను మానసికంగా బాధపెడుతున్నారని పిటిషన్ వేసింది.


 ఆరాధ్య బచ్చన్.. తన ఆరోగ్యం, జీవితం గురించి తప్పుగా వార్తలు రాస్తూ కాసులు సంపాదించుకుంటున్న కొన్ని యూట్యూబ్ ఛానెల్ పై చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించింది. 11 ఏళ్ల వయసు కల్గిన మైనర్ బాలిక ఆరాధ్య తన గురించి, తన ఆరోగ్యం గురించి.. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాయని తెలిపింది.
అంతేకాదు ..పది యూట్యూబ్ ఛానల్స్ పేర్లతో పాటు..తన ఆరోగ్యం జరిగిన అసత్యప్రచారాలను కూడా ఆ పిటిషన్ క్లియర్ గా తెలిపింది. పదేపదే మీడియా తన తల్లితండ్రుల విడాకులు కూడా తనను మానసికంగా బాధపెడుతూ ...మెంటల్ గా వీక్ చేసేస్తున్నాయని తెలిపింది. తనకు న్యాయం చెయ్యాలని ఢిల్లీ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu delhi aishwarya-rai

Related Articles