Telangana: అనర్హత వ్యవహారంపై హైకోర్టు సంచలన ఆదేశాలు

 అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని స్పీకర్ ముందు పెట్టాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు.


Published Sep 09, 2024 01:11:51 AM
postImages/2024-09-09/1725861772_telanganahicourtimages.jpg

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని స్పీకర్ ముందు పెట్టాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. 4 వారాల్లో పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. లేదంటే ఈ కేసును సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.

 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu brs congress telanganam congress-government telanganahighcourt

Related Articles