అయితే తెల్లవారుజామున 2.26 గంటలకు నోనెయ్ జిల్లాలో రెండోసారి భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టార్ స్కేలుపై 2.5 గా నమోదయ్యింది. అయితే మరోసారి10:23 గంటలకు చురాచంద్ పూర్ జిల్లాలో మరోసారి భూమి కంపించింది. ఈ సారి భూకంప తీవ్రత 3.9 నమోయినట్లు అధికారులు తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో బుధవారం వరుసగా మూడు సార్లు భూమి కంపించింది. జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం తెల్లవారుజామున 1:54 గంటలకు చురాచాంద్పూర్ జిల్లాలో మొదటి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. ఇది ఈరోజు సంభవించిన భూకంపాల్లోకెల్లా శక్తివంతమైనది.
అయితే తెల్లవారుజామున 2.26 గంటలకు నోనెయ్ జిల్లాలో రెండోసారి భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టార్ స్కేలుపై 2.5 గా నమోదయ్యింది. అయితే మరోసారి10:23 గంటలకు చురాచంద్ పూర్ జిల్లాలో మరోసారి భూమి కంపించింది. ఈ సారి భూకంప తీవ్రత 3.9 నమోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమదంతో అధికారులు అప్రమత్తమయ్యారు.ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.